Tuesday, March 8, 2011

రాజాంలో వెలసిన గౌరీ కళ్యాణ మల్లిఖార్జునుడు,Mallikharjuan Temple at Raajaam



రాజాంలో వెలసిన గౌరీ కళ్యాణ మల్లిఖార్జునుడు :రాజాం పట్నం లోని సంతతోటలో వెలసిన గౌరీ కళ్యాణ మల్లిఖార్జున ఆలయం ఈ ప్రాంతములో మంచి ప్రాచుర్యం పొందింది . ప్రతియేటా శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనం గా జరుతుతాయి. ఫట్నం లోని భక్తులతో పాటు ఇతర ప్రాంతాలనుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు .


  • ======================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !